News March 28, 2025
నందిమల్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలోని పెద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజ్ (30) శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. బెండుపై కూర్చొని వల విసురుతుండగా ప్రమాదవశాత్తు బెండుపై నుంచి జారిపడి వలలో చిక్కుకొని మృతి చెందాడు. కాగా మృతునికి భార్య పావనితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
Similar News
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/


