News February 27, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ఆత్మకూరు రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
☞ టీడీపీతోనే ముస్లింలకు పెద్దపీట: మంత్రి బీసీ
☞ మంత్రి ఫరూక్ను కలిసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్
☞ శ్రీశైలంలో చిరుత కళేబారానికి పోస్టుమార్టం పూర్తి
☞ జమ్మలమడుగులో కాకరవాడ వ్యక్తి సూసైడ్
☞ కోడుమూరులో కారు దగ్ధం☞ ఎమ్మిగనూరులో చోరీ
☞ భక్తులతో కిక్కిరిసిన మహానంది క్షేత్రం
☞ పెట్నికోట క్రీడలలో రాష్ట్రస్థాయి విజేతలుగా ప్యాపిలి, గుంటూరు
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


