News April 11, 2025
నంద్యాల జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి నంద్యాల నగరంలో వాతావరణ మారింది.
Similar News
News November 18, 2025
త్వరలో భవాని దీక్ష విరమణలు.. సమస్యలను కామెంట్ చేయండి..!

భవాని దీక్ష విరమణలు DEC 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. లక్షలాదిగా భవానీ మాలదారులు దుర్గమ్మను దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు భవాని మాల విరమణ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. గతంలో ఎదురైన ఇక్కట్లను Way2News ద్వారా తెలిపినప్పుడు వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
News November 18, 2025
త్వరలో భవాని దీక్ష విరమణలు.. సమస్యలను కామెంట్ చేయండి..!

భవాని దీక్ష విరమణలు DEC 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. లక్షలాదిగా భవానీ మాలదారులు దుర్గమ్మను దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు భవాని మాల విరమణ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. గతంలో ఎదురైన ఇక్కట్లను Way2News ద్వారా తెలిపినప్పుడు వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
News November 18, 2025
భారత్కు ప్రతి టెస్టు కీలకమే

WTC 2025-27 సీజన్లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.


