News February 28, 2025
నంద్యాల జిల్లా టాప్ న్యూస్

☞ అతిసారాపై ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్ ☞ ఆత్మకూరు ఘటనపై విచారణకు ఆదేశం: మంత్రి బీసీ☞ బడ్జెట్లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: బుగ్గన☞ ఇద్దరి మృతిపై ఎంపీ శబరి విచారం ☞ పోసాని అరెస్టును ఖండించిన కాటసాని☞ నీటి తొట్టిలో పడి బాలుడి మృతి☞ బడ్జెట్ అంకెల గారడీ: నరసింహ యాదవ్ ☞ యాగంటి రథోత్సవం ప్రారంభించిన మంత్రి బీసీ సతీమణి
Similar News
News March 1, 2025
వికారాబాద్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

✓ కొడంగల్:నేడు ఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.✓ తాండూర్:నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం.✓ కొడంగల్:నేటి నుండి సంగాయిపల్లి నుంచి స్వామి జాతర.✓ పూడూరు:నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం.✓ దుద్యాల్:నేడు కుదురుమల్ల ZPHS పాఠశాల వార్షికోత్సవం.✓ కోట్పల్లి:నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.✓కోట్పల్లి:నేడు మార్కండేయ ఆలయ వార్షికోత్సవం.✓ నేడు ఎమ్మెల్యేల పర్యటనలు.
News March 1, 2025
వికారాబాద్లో పోలీస్ను ఢీకొట్టిన బైకర్ (PHOTO)

తనిఖీల్లో పోలీస్నే ఢీకొట్టాడు ఓ బైకర్. వికారాబాద్ నుంచి దన్నారం రూట్లోని కట్టెల మిషన్ వద్ద రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ బైకర్ పోలీసుల మీదకు దూసుకొచ్చాడు. తాగి దొరికిపోతానని గ్రహించిన బైకర్ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డు కృష్ణను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News March 1, 2025
భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.