News February 22, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

*ప్రజలనుంచి వినుతులు స్వీకరించిన :ఎమ్మెల్యే బుడ్డా *మహానంది దర్శనం టికెట్ల కోసం 7 కౌంటర్లు ఏర్పాటు *శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ వద్ద ప్రమాదం *మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు *శ్రీశైలంలో నేడు మయూరిపై త్రినేత్రుడు విహారం *డబుల్ హెచ్ఓ సేవలకు పూర్తి సహకారం అందిస్తాం :ఎంపీ *భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడాలి: ఆర్డీఓ *మంచినీటి కోసం వెళ్లిన దుప్పికి గాయాలు
Similar News
News November 13, 2025
మహానంది కోనేరు వద్ద భద్రత కరవు?

మహానంది దేవస్థానంలోని కోనేరుల వద్ద భక్తులకు భద్రత కరవైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. గతంలో చోరీల నివారణకు షిఫ్టుల వారీగా 8 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించేవారు. అయితే, ప్రస్తుతం వేతనాల భారం పేరుతో వారి సంఖ్యను ఒక్కరికి తగ్గించడంతో భద్రత ప్రశ్నార్థకమైందని భక్తులు అంటున్నారు.
News November 13, 2025
దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: GWMC కమిషనర్

పీఎం స్వానిధి పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న 5,600 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ బ్యాంకర్లను ఆదేశించారు. బల్దియా పరిధిలో రూ.15,000 నుంచి రూ.50,000 వరకు రుణాల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని డిసెంబర్ 2లోగా పూర్తి చేయాలని మెప్మా అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు.
News November 13, 2025
నవంబర్ 13: చరిత్రలో ఈరోజు

1780: సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం
1920: గణిత శాస్త్రవేత్త కె.జి.రామనాథన్ జననం
1925: నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం
1935: సినీ గాయకురాలు పి.సుశీల జననం (ఫొటోలో లెఫ్ట్)
1973: స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం
2002: కవి కాళోజీ నారాయణరావు మరణం (ఫొటోలో రైట్)
2010: సినీ నిర్మాత డి.వి.యస్.రాజు మరణం


