News March 30, 2025
నంద్యాల జిల్లా ప్రజలకు శుభవార్త

నంద్యాల జిల్లా ప్రజలకు పౌరసరఫరాల శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో కీలకమైన రేషన్ కార్డు లబ్ధిదారుల ఈకేవైసీ గడువును ఏప్రిల్-30 వరకు పొడిగించినట్లు ఆశాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల జిల్లావ్యాప్తంగా 15,17,936 రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా 13,57,936 మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1.60 లక్షల మంది ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.


