News February 21, 2025

నంద్యాల జిల్లా TODAY TOP న్యూస్ 

image

☞శ్రీశైలం పాతాళ గంగ వద్ద భక్తుల సందడి. ☞ పీఎం కిసాన్ ద్వారా జిల్లాలో 4.5 లక్షల మందికి లబ్ధి. ☞రీ సర్వే గ్రామం(ఎస్.కొత్తపల్లె)ను సందర్శించిన కలెక్టర్. ☞జగన్‌కు Z+ కేటగిరి భద్రత కల్పించాలి: SV మోహన్ రెడ్డి. ☞ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గృహానికి విచ్చేసిన కలెక్టర్. ☞మంగళగిరిలో వినతులు స్వీకరించిన మంత్రి బీసీ. ☞CM అన్న భ్రమలోనే జగన్ ఉన్నాడు: మంత్రి ఫరూక్. ☞డోన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 

Similar News

News March 23, 2025

27న పోలవరానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

News March 23, 2025

కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

image

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.

News March 23, 2025

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

image

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్‌ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.

error: Content is protected !!