News August 8, 2024
నంద్యాల: దారుణం.. చెత్తకుండీలో పసికందు

ఏ కష్టం వచ్చిందో, ఏ తప్పు జరిగిందో తెలియదు..? నవమాసాలు మోసి కన్న పసికందును చెత్తబుట్టలో పడేసి వెళ్లింది ఓ తల్లి. శిరివెళ్లలోని షాదిఖానా సమీపంలో ఉన్న చెత్తకుండీలో ఓ పసికందు లభ్యమవడం బుధవారం స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పసికందుకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి జిల్లా కేంద్రంలోని బాలుర శిశు భవనంలో చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 28, 2025
ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్కు అవకాశం: JDA

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News December 28, 2025
ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్కు అవకాశం: JDA

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News December 28, 2025
ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్కు అవకాశం: JDA

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


