News March 19, 2025

నకరికల్లు: రీ సర్వేపై రైతులతో మాట్లాడిన కలెక్టర్

image

నకరికల్లు మండలంలో జరుగుతున్న రీ సర్వేపై కలెక్టర్‌ అరుణ్ బాబు నేరుగా రైతులతో బుధవారం మాట్లాడారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. రైతుల వైపుగా ఉండే ఇబ్బందులు, సర్వేకు సంబంధించిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితమైన వివరాలతో విస్తరణతో సర్వేను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 

Similar News

News November 18, 2025

గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

image

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News November 18, 2025

గజ్వేల్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: మంత్రి

image

మాత శిశు ఆరోగ్య కేంద్రంలో సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భిణిలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి జీ.వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. గజ్వేల్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రసవాల్లో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News November 18, 2025

షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్ అక్రమ లావాదేవీలు

image

ఢిల్లీ బాంబు పేలుళ్లతో లింకు ఉన్న అల్ ఫలాహ్ వర్సిటీలో జరిగిన సందేహాస్పద ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేపట్టింది. JeMతో లింకులున్న బాంబర్ ఉమర్ సహా నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారే. 25 ప్రాంతాల్లో ED తనిఖీలు చేసింది. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ తదితర ఆర్థిక అక్రమాలపై విచారిస్తోంది. వర్సిటీ కీలక వ్యక్తుల లావాదేవీలనూ పరిశీలిస్తోంది. 9 షెల్ కంపెనీలతో అల్ ఫలాహ్‌కు లింకులున్నట్లు గుర్తించారు.