News March 26, 2025
నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్లైన్లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.
Similar News
News November 22, 2025
BREAKING: కామారెడ్డి DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన నియామకాలలో భాగంగా, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే నియమితులయ్యారు. కాగా ఈ పదవికి 30 మంది రేసులో ఉన్న విషయం విదితమే.
News November 22, 2025
BREAKING: కామారెడ్డి DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన నియామకాలలో భాగంగా, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే నియమితులయ్యారు. కాగా ఈ పదవికి 30 మంది రేసులో ఉన్న విషయం విదితమే.
News November 22, 2025
BREAKING: కామారెడ్డి DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన నియామకాలలో భాగంగా, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే నియమితులయ్యారు. కాగా ఈ పదవికి 30 మంది రేసులో ఉన్న విషయం విదితమే.


