News March 22, 2024
నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లావు

టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రకటించారు. 2019లో ఆయన ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2026
హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్వే కోసం కసరత్తు

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.
News April 11, 2026
జనభాగణన శిక్షణకు హాజరవ్వకుంటే చర్యలు: కలెక్టర్

పీజీఆర్ఎస్ ఫిర్యాదులను 12 గంటల్లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనాభా గణన పై జిల్లా వ్యాప్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని, శిక్షణా కార్యక్రమానికి హాజరు కాని వారి పై చర్యలు చేపట్టడతామన్నారు. రాబోయే రోజుల్లో డయేరియా ప్రబలకుండా చూడాలన్నారు.
News April 11, 2026
జనభాగణన శిక్షణకు హాజరవ్వకుంటే చర్యలు: కలెక్టర్

పీజీఆర్ఎస్ ఫిర్యాదులను 12 గంటల్లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనాభా గణన పై జిల్లా వ్యాప్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని, శిక్షణా కార్యక్రమానికి హాజరు కాని వారి పై చర్యలు చేపట్టడతామన్నారు. రాబోయే రోజుల్లో డయేరియా ప్రబలకుండా చూడాలన్నారు.


