News June 29, 2024
నరసరావుపేట: మాజీ మంత్రి పీఏ, మరిదిపై వ్యాపారుల ఫిర్యాదు

మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.
News December 19, 2025
మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.


