News April 9, 2025
నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
IPL: ముగిసిన సీఎస్కే బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే..

MIvsCSK మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. దూబే(50), జడేజా (53*) రాణించారు. ధోనీ 4 పరుగులకే ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, చాహర్, అశ్వని, శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై విజయ లక్ష్యం 177 రన్స్.
News April 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూల్ జిల్లా TDP నాయకుడు సురేంద్ర మృతి
➤కర్నూలు: 3 శాతానికి పెరిగిన స్పోర్ట్స్ కోటా.!
➤రూపాయి నోటుపై సీఎం చంద్రబాబు చిత్రం
➤కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
➤కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
➤అనంత: బీటెక్ ఫలితాలు విడుదల
➤సురేంద్ర మృతి పార్టీకి తీరని లోటు: కర్నూలు MP
➤సీఎం బర్త్ డే.. ఎమ్మిగనూరులో 75 కేజీల కేక్ కటింగ్
➤కర్నూలు జిల్లాలో దంచికొట్టిన వర్షం
News April 20, 2025
IPL.. రికార్డు సృష్టించాడు

సీఎస్కే తరఫున బరిలోకి దిగిన యంగెస్ట్ ప్లేయర్గా ఆయుష్ మాత్రే(17y 278d) రికార్డు నెలకొల్పారు. ముంబైతో జరుగుతున్న మ్యాచులో మాత్రే అరంగేట్రం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో అభినవ్ ముకుంద్(18y 139d), అంకిత్ రాజ్ పుత్(19y 123d), పతిరణ(19y 148d), నూర్ అహ్మద్(20y 79d) ఉన్నారు. ఓవరాల్గా IPLలో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ(14y 23d) ఉన్నారు.