News March 10, 2025
నర్సీపట్నం: ఇంటర్ పరీక్షల్లో అనుచిత తనిఖీలు

నర్సీపట్నం ఏబీఎం కాలేజీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీల పేరిట విద్యార్థులతో డ్యూటీ ఆఫీసర్ ప్రసాద్ అనుచిత వైఖరి ప్రదర్శించినట్లు విమర్శలొచ్చాయి. దీంతో అతనిని ఆ విధులు నుంచి తప్పించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టామని నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్కు చెందిన స్టార్లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్కు చెందిన స్టార్లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్కు చెందిన స్టార్లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


