News March 22, 2025
నల్గొండ జిల్లాకు మిస్ వరల్డ్ పోటీదారులు

ఉమ్మడి NLGలోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. మే12న నాగార్జునసాగర్కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు సుందరీమణులు రానున్నారు. సాగర్లో బౌద్ధ సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీరి పర్యటన నేపథ్యంలో నేడు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉన్నతాధికారులు బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు.
Similar News
News December 4, 2025
సికింద్రాబాద్ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

సికింద్రాబాద్ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?
News December 4, 2025
సికింద్రాబాద్ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!

సికింద్రాబాద్ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన 4 పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. మరి కొత్త జోన్ ఏర్పాటుపై మీ కామెంట్?
News December 4, 2025
పాడేరు: రైతులకు కలెక్టర్ అకగాహన సదస్సు

ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు, మిల్లెట్లను వినియోగించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రైతులు అధిక లాభాలు ఆర్జీచాలంటే సేంద్రియ వ్యవసాయం తప్పనిసరి అన్నారు. బుధవారం గుత్తులుపుట్టులో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నీటి భద్రత, డిమాండ్, ఉద్యాన ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.


