News December 31, 2024
నల్గొండ జిల్లా REWIND-2024

2024లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ మృతి చెందాడు. ఎంజీయూ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. జలాల్పురం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు జల సమాధయ్యారు.
Similar News
News December 1, 2025
బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్ల ఏకగ్రీవ ఎన్నిక

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
News November 30, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం
News November 30, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం


