News May 3, 2024

నల్గొండ: పట్టభద్రులై ఉండి ఓటు సరిగా వేయలేదు

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

Similar News

News November 27, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి

News November 27, 2025

నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

image

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.

News November 27, 2025

నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

image

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.