News May 3, 2024
నల్గొండ: పట్టభద్రులై ఉండి ఓటు సరిగా వేయలేదు

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
Similar News
News December 1, 2025
బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్ల ఏకగ్రీవ ఎన్నిక

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
News November 30, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం
News November 30, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం


