News November 12, 2024

నల్గొండ: రైతన్నకు ‘మద్దతు’ ఏది?

image

ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు NLG, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ధాన్యం క్వింటాకు రూ.2150 నుంచి 2300 వరకే చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కొనుగోలు ప్రారంభంలో రూ.2500 పైచిలుకు చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతుండడంతో ధాన్యం ధరలు పూర్తిగా తగ్గించు కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలిపారు.

Similar News

News December 1, 2025

బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక

image

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం