News October 3, 2024
నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి(2025-26) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 7వ తేదీ అన్నారు. 01-05-2013 నుండి 31-07-2015 జన్మించి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 18-01-2025 న ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వరుసగా 3,4 తరగతులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. ఏ దశలో ఎన్ని జీపీలంటే..

ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అథారిటీ విడుదల చేశారు. మొత్తం 571 జీపీలుండగా 5,214 వార్డులున్నాయి. తొలి దశలో 192 జీపీలు, రెండో దశలో 183 జీపీలు, మూడో దశ 196 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,214 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు అదే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


