News March 18, 2024

నస్రుల్లాబాద్: ఒకవైపు తండ్రి చావు.. మరోవైపు పరీక్షలు

image

తండ్రి మరణించిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థిని పరీక్షలకు హాజరైన ఘటన నస్రుల్లాబాద్‌లో జరిగింది. మండలానికి చెందిన దండు శ్రీను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పదో తరగతి చదువుతున్న అతని కుమార్తె స్రవంతి సోమవారం గుండె నిండా దుఖంతో పరీక్షలకు హాజరైంది.

Similar News

News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.

News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.

News April 20, 2026

NZB: 25లోగా దరఖాస్తు చేసుకోండి: కమిషనర్

image

NZB నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.