News March 3, 2025
నాగలాపురం: ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల నిరీక్షణ

టీపీకోట సత్యవేడు మార్గంలో ఇవాళ రావాల్సిన ఏడు గంటల చెన్నై బస్సు రాకపోవడంతో ఇంటర్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వారి వాహనాల్లో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తుండగా మరి కొంతమంది విద్యార్థులు బస్సు కోసం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. పరీక్షల వేళ ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Similar News
News November 21, 2025
ములుగు: ‘వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి’

వయోవృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. కుటుంబ వ్యవస్థకు వయోవృద్ధులు మూలాధారమని ఆయన అన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం పటిష్ఠమైన చట్టాలు ఉన్నాయని, వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఆర్డీఓకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


