News August 8, 2024
నాగిరెడ్డిపేట: అనుమతి లేకుండానే పోచారం ప్రాజెక్టు కట్ట తొలగింపు

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ కట్టను నేషనల్ హైవే అధికారులు నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే తొలగించారని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నేషనల్ హైవే అలైన్మెంట్ లేని భూమి వద్ద ఉన్న 100 ఏళ్ల చెట్టును సైతం నరికి వేశారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని ఆయన నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. ప్రాజెక్టు కట్టను తొలగించడం ద్వారా నీటి నిల్వకు తీవ్ర నష్టం అన్నారు.
Similar News
News January 2, 2026
NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.
News January 2, 2026
NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.
News January 2, 2026
NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.


