News July 30, 2024
నాయుడుపేట: బాలికను బెదిరించి ఇద్దరు అత్యాచారం

మైనర్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు మైనర్ యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాయుడుపేట మండల పరిధిలోని ఓ గిరిజన కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురులు బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.


