News March 21, 2025

నారాయణపేట జిల్లాలో 99.7% మంది హాజరు 

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈరోజు పరీక్షలకు 99.7% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 7,635 మందికి 7,613 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 22 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. వన్స్ ఫీల్డ్ క్యాండిడేట్స్ 6 మందికి 03 హాజరుకాగా 3 గైర్హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 14, 2025

Jubilee By-Election: రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్: జాయింట్ CP

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో యూసుఫ్‌గూడ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ CP తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 14, 2025

Jubilee By-Election: రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్: జాయింట్ CP

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో యూసుఫ్‌గూడ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ CP తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 14, 2025

పల్నాడు: జిల్లాలోని మున్సిపాలిటీలకు నిధుల విడుదల

image

అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు, క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో జరిమానాల రూపంలో వసూలు చేసిన నగదు ఎట్టకేలకు ప్రభుత్వం మున్సిపల్ ఖాతాలకు జమ చేసింది. జిల్లాలోని మున్సిపల్ ఖాతాల రూ.1565 కోట్లు జమయ్యాయి. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ. 2.65 కోట్లు, చిలకలూరిపేట రూ. 4, మాచర్లరూ. 3, పిడుగురాళ్ల రూ. 3, వినుకొండ రూ. 3కోట్లు విడుదలయ్యాయి. ఆయా మున్సిపాలిటీలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలవల నిర్మాణాలు జరగనున్నాయి.