News June 22, 2024
నిజాం నగలు.. హైదరాబాద్కు తేవాలని డిమాండ్!

నిజాం నగలను HYDకు తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వజ్రాభరణాలను భద్రపరిచారు. 2001, 2006లో వీటిని నగరంలోనూ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తే నగలు ఇక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది లేదని గతంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాలార్జంగ్ మ్యూజియంలో వీటిని ప్రదర్శిస్తే బాగుంటుందని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 21, 2025
HYD: KCR మాటల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు ఫామ్ హౌస్కే పరిమితమైన BRS అధినేత KCR నేడు తెలంగాణ భవన్కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక అధికార పార్టీ నాయకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయన గళం కోసం వెయిటింగ్.
News December 21, 2025
గ్రేటర్ ఎన్నికలు: 2011 జనాభా లెక్కలే ప్రామాణికం..?

మహానగరంలో ఎన్నికలు నిర్వహించాలంటే ముందు మొత్తం డివిజన్లకు రిజర్వేషన్లు కేటాయించాలి. ఏ డివిజన్ ఏ సామాజిక వర్గానికి కేటాయించాలనే దానిపై చర్చ సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే వీటిని నిర్ణయించి ఎన్నికలకు వెళ్లే అవకాశముందని తెలిసింది. 45 వేల జనాభాకు అటు ఇటుగా నిర్ణయించి డివిజన్లను నిర్ణయించారు. ఆ తరువాత ఈ నివేదికను కేంద్రానికి నివేదించనున్నారు.
News December 21, 2025
గ్రేటర్ ఎన్నికలు: 2011 జనాభా లెక్కలే ప్రామాణికం..?

మహానగరంలో ఎన్నికలు నిర్వహించాలంటే ముందు మొత్తం డివిజన్లకు రిజర్వేషన్లు కేటాయించాలి. ఏ డివిజన్ ఏ సామాజిక వర్గానికి కేటాయించాలనే దానిపై చర్చ సాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే వీటిని నిర్ణయించి ఎన్నికలకు వెళ్లే అవకాశముందని తెలిసింది. 45 వేల జనాభాకు అటు ఇటుగా నిర్ణయించి డివిజన్లను నిర్ణయించారు. ఆ తరువాత ఈ నివేదికను కేంద్రానికి నివేదించనున్నారు.


