News March 4, 2025

నిజామాబాదు: చివరి ఆయకట్టుకు సాగు నీరు: సీఎస్

image

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రానున్న పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన అందించాలన్నారు.

Similar News

News January 1, 2026

NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 1, 2026

NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 1, 2026

NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.