News May 4, 2024
నిజామాబాద్: ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టివేత

తాడ్వాయిలోని శుక్రవారం రాత్రి ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త నుంచి రూ.10,100 నగదు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాలిలా.. పార్టీ కార్యకర్త ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు ఎన్నికల సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. దాడి చేసి ఆ వ్యక్తి వద్ద నుంచి డబ్బు, పార్టీ కండువాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.


