News January 27, 2025
నిమ్మనపల్లె: చిన్నారి మృతి.. ట్రాక్టర్ డ్రైవర్ అరెస్టు

చిన్నారి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ను అరెస్టు చేసినట్లు నిమ్మనపల్లె ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొని కొండయ్యగారిపల్లికి చెందిన సురేశ్, పవిత్రల కుమార్తె గానవి(2) మృతి చెందిన సంగతి తెలిసిందే. చిన్నారి మృతి ఘటనతో డ్రైవర్ రెడ్డి బాషా ఖాన్పై రాత్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సోమవారం సాయంత్రం నిమ్మనపల్లె వద్ద డ్రైవర్ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
News November 18, 2025
హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్

దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. అతడిపై కేంద్ర రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.


