News February 26, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1)నిర్మల్‌ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి 
2)నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు
3)నర్సాపూర్ (జి)లో 218 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత
4)కుబీర్: గుండెపోటుతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి 
5)దస్తూరాబాద్‌: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్
6)నిర్మల్ : జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు

Similar News

News December 8, 2025

రీల్ రిపోర్టర్ కావాలనుకుంటున్నారా?

image

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ చేసే వారికి/ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. Way2Newsలో రీల్ రిపోర్టర్‌గా చేరి స్థానికంగా పేరుతో పాటు నెలకు ₹15 వేల నుంచి ₹40 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఎంచుకున్న కేటగిరీలో స్పష్టంగా వివరిస్తూ రీల్ చేసి పంపితే తదునుగుణంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వివరాలకు <>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>

News December 8, 2025

హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు : పోలీసుల హెచ్చరిక

image

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నుంచి No Helmet–No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా, హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల వాహనం నడుపుతున్నవారు, వెనుక కూర్చునే వారు ఇద్దరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

News December 8, 2025

టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.