News April 3, 2025
నిర్మల్: డబుల్ రేట్లకు అమ్ముతున్నారు..!

నిర్మల్లో స్టాంప్ వెండర్లు ఇష్టారాజ్యాంగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10కి పైగా ఉన్న స్టాంప్ వెండర్లు రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ నిబంధనలు లెక్కచేయకుండా స్టాంపు పేపర్ల విక్రయాలు చేపడుతున్నారు. రూ.20ల బాండ్ను రూ.40-50కి విక్రయిస్తున్నారు. దీనిపై నిర్మల్ సబ్ రిజిస్ట్రర్ రవికిరణ్ను వివరణ కోరగా స్టాక్ లేని విషయం వాస్తవమేనన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News November 22, 2025
రాములపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహం కలకలం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు గ్రామానికి చెందిన చింతకుంట్ల సుకృతగా గుర్తించారు. ఇది హత్యనా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
రాములపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహం కలకలం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు గ్రామానికి చెందిన చింతకుంట్ల సుకృతగా గుర్తించారు. ఇది హత్యనా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్: CM

TG: ఫ్యూచర్ సిటీలో DEC 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా ఈ వేడుక ఉండాలని సూచించారు. 8న ప్రభుత్వ పథకాలు, విజయాలను చాటి చెప్పాలన్నారు. 9న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండాలని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇచ్చే ప్రాధాన్యంపై ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు రెడీ చేయాలన్నారు.


