News March 24, 2025

నిర్మల్: పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో రామారావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9,100 మంది విద్యార్థులకు గాను 9,089 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. 

Similar News

News November 28, 2025

పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

image

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.

News November 28, 2025

పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

image

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.

News November 28, 2025

వనపర్తిలో 87 పంచాయతీలకు 232 నామినేషన్లు

image

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు రెండు రోజుల్లో మొత్తం 232 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 157 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మండలాల వారీగా (శుక్రవారం):
పెద్దమందడి: 63
ఘనపూర్: 53
రేవల్లి: 19
గోపాల్‌పేట: 14
ఏదుల: 08