News March 5, 2025
నిర్మల్: బడులకు ల్యాప్టాప్లు వచ్చాయ్…!

జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన ల్యాప్టాప్లను మంగళవారం డీఈవో రామారావు ఉపాధ్యాయులకు అందజేశారు. జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక కాగా 17 పాఠశాలలకు టింకరింగ్ ల్యాబ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటి కింద 17 పాఠశాలలకు ల్యాప్టాప్లు, ఇతర పరికరాలు వచ్చాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగు

ఆన్లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
News November 18, 2025
ఆదిలాబాద్: ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగు

ఆన్లైన్ బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, ఎస్ఐ ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్కు చెందిన శ్రావణ్(27) జాబ్ లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో <<18309747>>ఆన్లైన్ <<>>బెట్టింగులో రూ.30 వేలు కోల్పోయాడు. దీంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
News November 18, 2025
GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్మెంట్లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.


