News February 27, 2025

నిర్మల్: 12 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 35 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

Similar News

News February 28, 2025

జగిత్యాల ఎమ్మెల్యే ఆదేశాలు

image

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నుకపల్లి కాలనీలో లబ్ధిదారులకు మంజూరైన డబల్ బెడ్ రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ లు, ట్రాన్స్ ఫార్మర్ లు, సెప్టిక్ ట్యాంక్, నీళ్ళ వసతి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశించారు. ప్రజల సహకారంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.

News February 28, 2025

శుభ ముహూర్తం (28-02-2025)

image

☛ తిథి: అమావాస్య, ఉ.7.06 వరకు
☛ నక్షత్రం: శతభిషం, మ.3.36 వరకు
☛ శుభ సమయం: సా.5.09 నుంచి 5.33 వరకు
☛ రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
☛ యమగండం: సా.0.00 నుంచి 4.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12 వరకు
☛ వర్జ్యం: రా.9.22 నుంచి 10.52 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.8.45 గంటల నుంచి 10.16 వరకు

News February 28, 2025

శివయ్య పూజల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్య దర్శనానంతరం భక్తులతో మాట్లాడారు. జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామన్నారు.

error: Content is protected !!