News January 31, 2025
నీల్వాయి: అడవి పందిని వేటాడిన ముగ్గురి అరెస్టు

నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవి పందిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. నీల్వాయి గ్రామానికి చెందిన నర్వేల్లి మల్లయ్య, మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ కొత్తగూడెం గ్రామానికి చెందిన నర్వెల్లి మల్లయ్య వరి పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి పందిని చంపినట్టు గుర్తించామన్నారు.
Similar News
News November 18, 2025
NRML: డ్రంక్ అండ్ డ్రైవ్కు 6 రోజులు జైలు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.
News November 18, 2025
NRML: డ్రంక్ అండ్ డ్రైవ్కు 6 రోజులు జైలు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.
News November 18, 2025
ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


