News February 17, 2025
నుమాయిష్ ముగింపు: మంత్రి పొన్నం బహుమతులు ప్రదానం

నాంపల్లిలో 46 రోజులు కొనసాగిన 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) సోమవారం 2025 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. 19.72 లక్షల మంది సందర్శించిన ఈ ప్రదర్శనలో 2,000 స్టాల్స్ ఏర్పాటు కాగా, 20,000 మందికి ఉపాధి కల్పించింది. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో 20 విద్యా సంస్థలు నడుస్తున్నాయి అన్ని మంత్రి తెలిపారు.
Similar News
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.
News April 15, 2026
మూసీ ప్రక్షాళనకు మహర్దశ

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.


