News February 15, 2025
నూజివీడు: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

నూజివీడు మండలానికి చెందిన 10వ తరగతి విద్యార్థి ప్రీ ఫైనల్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి విజయవాడలో చదువుతున్నాడు. మార్కులు తక్కువ రావడంతో చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
News November 18, 2025
గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.


