News September 27, 2024
నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లను మార్చండి: మంత్రి

నూజివీడు IIIT అధికారులతో మంత్రి పార్థసారథి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆహార నాణ్యతను పెంచాలన్నారు. ఆహార వస్తువులు, నాణ్యతను చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చాలని ఆదేశించారు.
Similar News
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.


