News May 23, 2024
నెల్లూరు: ఆదాల, విజయసాయిరెడ్డిపై కంప్లైంట్

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ నేతలు ఓటరు జాబితాలను చించివేయడంతో పాటు తమను బెదిరించారని టీడీపీ బూత్ ఏజెంట్లు శరవణ, మహేశ్, శివకుమార్, శ్రీనివాసులు, రహీమ్ ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 102, 103 బూతుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, 148వ బూత్ లో విజయసాయిరెడ్డి, 184, 185, 186 బూతుల్లో మొయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.


