News August 8, 2024

నెల్లూరు జిల్లాలో దొంగలు బాబోయ్ దొంగలు

image

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బుధవారం రాత్రి రూరల్ పరిధిలోని దర్గామిట్టలోని ఓ ఇంట్లో సుమారు 2.3 లక్షల నగదు దోచుకెళ్లారు. అదేవిధంగా వేంకటేశ్వర పురంలోని విజయ డెయిరీ మాజీ ఉద్యోగి గోళ్ళ సుబ్బారావు ఇంట్లో బంగారం, వెండి, నగదు మొత్తం కలిపి రూ.10 లక్షల విలువ గల సొత్తు చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.