News August 6, 2024

నెల్లూరు: నగదు మోసాలపై ఫిర్యాదుల వెల్లువ

image

జిల్లాలో నగదు మోసాలే అధికంగా జరుగుతున్నాయి. ఉమేష్ చంద్ర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 119 మంది వారికి జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు చేశారు. వీటిలో రూ. 12 కోట్ల విరాళం ఇస్తామని రూ.18 లక్షలు కాజేసారని, స్నేహితులతో భాగస్వామిగా ఉన్న కంపెనీలో కుమారుడు చనిపోతే డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు, రూ.8 లక్షలకు పసుపు అమ్మితే డబ్బులు ఇవ్వడంలేదని ఫిర్యాదులు వచ్చాయి.

Similar News

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.

News November 25, 2025

కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

image

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.