News November 17, 2024
నెల్లూరు: పైలెట్ ప్రాజెక్ట్ పాఠశాలల పని వేళల్లో మార్పు

నెల్లూరు జిల్లాలోని పాఠశాలల సమయాల మార్పులలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలంలో ఒక హైస్కూలు, హై స్కూల్ ప్లస్ను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి పని వేళల్లో మార్పులు చేస్తున్నట్ల DEO బాలాజీ తెలిపారు. పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంకాలం 5 గంటలకు ముగుస్తుందన్నారు. గతంలో నాలుగు గంటలకే పాఠశాల ముగిసే విషయం తెలిసిందే.
Similar News
News February 24, 2026
నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

పదేళ్ల క్రితం జరిగిన బైక్ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్కల్యాణ్ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
News February 24, 2026
నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

పదేళ్ల క్రితం జరిగిన బైక్ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్కల్యాణ్ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
News February 24, 2026
నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

పదేళ్ల క్రితం జరిగిన బైక్ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్కల్యాణ్ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.


