News August 6, 2024

నెల్లూరు: ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

image

నెల్లూరు నగరం ఆకు తోటలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం రాత్రి మద్యం దుకాణంలోకి ప్రవేశించి సుమారు రూ.2.80 లక్షలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా చోరీల పరంపర సాగుతుంది. పోలీసులు బదిలీలు, నియామకాల్లో బిజీగా ఉండగా దొంగలు చోరీల్లోనూ బాగా బిజీ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి

Similar News

News January 8, 2026

కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

image

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.

News January 8, 2026

కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

image

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.

News January 8, 2026

కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

image

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.