News March 20, 2024

నెల్లూరు: లక్షితను చంపిన చిరుత గుర్తింపు

image

గతేడాది ఆగస్టులో అలిపిరి వద్ద చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు(M) పోతిరెడ్డిపాలేనికి చెందిన లక్షిత చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.

Similar News

News April 17, 2026

నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

image

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.

News April 17, 2026

నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

image

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.

News April 17, 2026

నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

image

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.