News January 7, 2025
నెల్లూరు: సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీల మోత

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా చార్జీల పెంపుతో ప్రయాణికులకు ప్రయాణం మోత మోగిస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణీకులు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు కార్యక్రమం మొదలుపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాలకు జిల్లా నుంచి రోజు 150 బస్సులు వరకు తిరుగుతూంటాయి. రెండు మూడు రెట్లు ధరలు పెంపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
Similar News
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.


