News July 22, 2024
నెల్లూరు: 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా.. .

టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి మూడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా..అని పలకబోతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. సర్వేపల్లి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు కూడా సోమిరెడ్డే.
Similar News
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.
News November 22, 2025
నెల్లూరు జిల్లాలో MROల బదిలీలు

☞ కలువాయి MRO పీవీ కృష్ణారెడ్డి ☞జలదంకి MROగా S.సీతామహాలక్ష్మి
☞ఇందుకూరుపేట MROగా B.మురళీ బదిలీ అయ్యారు.
☞ మరికొందరు DTలను బదిలీ చేశారు.
☞ చేజర్ల MROగా ఆర్.మస్తానయ్య ☞ బుచ్చిరెడ్డిపాలెం DTగా జి.మల్లికార్జున
☞ఆత్మకూరు ఎలక్షన్ DTగా భాగ్యలక్ష్మి, ☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో DTగా S.విజయభాస్కర్ ☞ ఉదయగిరి MLC పాయింట్ కే శ్రీనును బదిలీలు చేశారు.


