News March 17, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. వీటిని గమనించండి

తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం అయ్యే టెన్త్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 164 మంది చీఫ్లు, 1,574 ఇన్విజిలేటర్లు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందిని పరీక్షల కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Similar News
News November 21, 2025
స్నిపర్ డాగ్ అర్జున్కు నివాళులర్పించిన ఎస్పీ

పోలీసు శాఖలో విశేష సేవలందించిన స్నిపర్ డాగ్ అర్జున్ శుక్రవారం మృతి చెందింది. ఈ డాగ్ అంత్యక్రియలను మొత్తం జిల్లా పోలీస్ యూనిట్ శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఎస్పీ బిందుమాధవ్ హాజరై నివాళులర్పించారు. వాస్తవానికి ఈ ఏడాది మే 17న రిటైర్ అయినప్పటికీ సేవలు అందిస్తోంది. కాగా పోలీసులు అర్జున్ మృతదేహం చూసి కన్నీరు పెట్టుకున్నారు.
News November 21, 2025
స్నిపర్ డాగ్ అర్జున్కు నివాళులర్పించిన ఎస్పీ

పోలీసు శాఖలో విశేష సేవలందించిన స్నిపర్ డాగ్ అర్జున్ శుక్రవారం మృతి చెందింది. ఈ డాగ్ అంత్యక్రియలను మొత్తం జిల్లా పోలీస్ యూనిట్ శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఎస్పీ బిందుమాధవ్ హాజరై నివాళులర్పించారు. వాస్తవానికి ఈ ఏడాది మే 17న రిటైర్ అయినప్పటికీ సేవలు అందిస్తోంది. కాగా పోలీసులు అర్జున్ మృతదేహం చూసి కన్నీరు పెట్టుకున్నారు.
News November 21, 2025
వరంగల్: వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి: సీపీ

శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సీపీ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి మెరుగైన సేవలు అందించగలమన్నారు.


