News March 10, 2025
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఫార్చ్యూన్ మురళి పార్క్లో నేడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మంటాడ 2 మ్యాన్ హ్యూటన్ అనే పుస్తకాన్ని సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకం నోరి దత్తాత్రేయుడు రచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కూడా అతిథులుగా పాల్గొననున్నారు.
Similar News
News November 27, 2025
కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ నియమాలు..

*21 Yrs నిండి ఉండి, ఆ గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
*అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ను ఉ.10.30 నుంచి సా.5 గంటలలోపు సమర్పించాలి.
* ఇంటి పన్ను కట్టి ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాలి.
* డిపాజిట్ రుసుము సర్పంచ్ ₹2వేలు, వార్డు సభ్యుడు ₹500
*కుల ధృవీకరణ పత్రం (లేదా డిప్యూటీ తహసీల్దార్ సంతకం), రెండు స్వీయ ధృవీకరణ సాక్షులు, ఎన్నికల ఖర్చు ఖాతా డిక్లరేషన్, గుర్తింపు కార్డు కోసం ఫోటో అవసరం
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.


