News February 20, 2025

పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

image

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2, మార్చి 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ మహేశ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించారు.

Similar News

News November 26, 2025

ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

image

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్‌నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.

News November 26, 2025

ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

image

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్‌నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.

News November 26, 2025

ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

image

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్‌నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.