News February 4, 2025

పటాన్‌చెరు: అడవి పందిని తప్పించబోయి గన్‌మెన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్‌పల్లి మం. బుల్కాపూర్ వాసి. AR కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం పటాన్‌చెరు మం. వెలిమలలో బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్‌కు <<15346562>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News November 18, 2025

తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

image

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్‌లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News November 18, 2025

తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

image

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్‌లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News November 18, 2025

MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

image

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.