News April 15, 2025
పదో తరగతి మూల్యాంకనం పూర్తి: డీఈవో సత్యనారాయణ

జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తైనట్లు డీఈవో సత్యనారాయణ తెలిపారు. బీబీనగర్ మండలం గూడూరులో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగిన మూల్యాంకనంలో 1,60,997 జవాబు పత్రాలను 781 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారన్నారు. వాల్యువేషన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.
Similar News
News November 18, 2025
CSIR-IICBలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

కోల్కతాలోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(<
News November 18, 2025
CSIR-IICBలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

కోల్కతాలోని CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(<
News November 18, 2025
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జోరు

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కల నెరవేరుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనులు ప్రారంభమైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.


